డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్సెషన్ రిపోర్టులో కీలక అంశాలు
సరోగసి పేరుతో పెద్ద ఎత్తున మోసపూరిత కార్యకలాపాలు జరిపిన డాక్టర్ నమ్రత పై దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
🔴 ప్రధాన ఆరోపణలు:
- ఏజెంట్ల సహాయంతో పిల్లలను కొనుగోలు చేసి, దంపతులను సరోగసి పేరుతో మోసం చేసింది.
- గర్భిణీలకు డబ్బులు ఇస్తామని ఆశ చూపి, ప్రసవం తరువాత పిల్లలను తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది.
🔴 కేసుల వివరాలు:
- ఆంధ్రప్రదేశ్లోని మహారాణిపేటలో 4 కేసులు
- విశాఖ 2 టౌన్ పీఎస్లో 2 కేసులు
- గుంటూరు కొత్తపేటలో ఒక కేసు
- తెలంగాణలోని గోపాలవురంలో 5 కేసులు నమోదు అయ్యాయి.
🔴 ప్రభావిత నెట్వర్క్:
- విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ ప్రాంతాలలోని కొంతమంది డాక్టర్లు, స్టాఫ్ తో కలిసి ఈ దందా నడిపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
🔴 కన్ఫెషన్:
- పిల్లల కొనుగోలుపై డాక్టర్ నమ్రత నేరాన్ని ఒప్పుకుంది.
➡️ ఈ కేసు వెలుగులోకి రావడంతో సరోగసి పేరుతో జరుగుతున్న మోసాలపై మరిన్ని దర్యాప్తులు ప్రారంభమయ్యే అవకాశముంది.
Post a Comment