telugu news లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu news లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి

సెప్టెంబర్ 02, 2026
  ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి – గంజాయి వినియోగంపై ...Read More

సింగరేణి యాజమాన్యం ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలి కాపు కృష్ణ

సెప్టెంబర్ 01, 2026
  సింగరేణి యాజమాన్యం ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలి కాపు కృష్ణ  అనారోగ్యంతో దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ 100 శాతం మెడిక...Read More

దారుల్ ఉలూమ్ అహ్లే సున్నత్ ఘరీబ్ నవాజ్ మదర్సా భవన శంఖుస్థాపన

ఆగస్టు 31, 2026
  దారుల్ ఉలూమ్ అహ్లే సున్నత్  ఘరీబ్ నవాజ్  మదర్సా  భవన  శంఖుస్థాపన అక్టోబర్ 3న కార్యక్రమం.. ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ఆకట్టుకునే నమూనా మదర్...Read More

క్రీడా స్ఫూర్తితో గెలుపోటములను స్వీకరించాలి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్

ఆగస్టు 30, 2026
 క్రీడా స్ఫూర్తితో గెలుపోటములను స్వీకరించాలి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న గిరిజన ఉద్యోగులు, ఉపాధ...Read More

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం!

ఆగస్టు 30, 2026
  బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం! హైదరాబాద్, ఆగస్టు 30: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్...Read More

సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా వెంటనే ప్రకటించాలి

ఆగస్టు 30, 2026
  సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా వెంటనే ప్రకటించాలి 38 శాతం లాభాల వాటా చెల్లించాలి.. టీబీజీకేఎస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీని...Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్

ఆగస్టు 29, 2026
  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్ కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల...Read More

భద్రాచలంలో గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలకు శ్రీకారం

ఆగస్టు 29, 2026
భద్రాచలంలో గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలకు శ్రీకారం రూ.49 కోట్లతో మూడు విడతల్లో పనులు.. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి భద్రాచలం, ఆగస్టు 29: ...Read More

బొగ్గు గని కార్మికులకు 25 శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలి హెచ్‌ఎంఎస్ డిమాండ్

ఆగస్టు 29, 2026
  బొగ్గు గని కార్మికులకు 25 శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలి హెచ్‌ఎంఎస్ డిమాండ్.. సింగరేణిలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, 35 శాతం లాభాల వాటా...Read More

తమ్ముడికి రాఖీ కట్టి.. వెలకట్టలేని గిఫ్ట్‌ ఇచ్చిన అక్క

ఆగస్టు 28, 2026
 తమ్ముడికి రాఖీ కట్టి.. వెలకట్టలేని గిఫ్ట్‌ ఇచ్చిన అక్క గ్రేటర్ నోయిడా: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస...Read More

ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి బావిలో కారు బోల్తా.. వృద్ధురాలు మృతి

ఆగస్టు 27, 2026
  ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి బావిలో కారు బోల్తా.. వృద్ధురాలు మృతి హనుమకొండ, ఆగస్టు 27: భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో గురువా...Read More

నేపాల్‌ను ముంచెత్తిన జలప్రళయం.. 359కు చేరిన మృతుల సంఖ్య

ఆగస్టు 27, 2026
  నేపాల్‌ను ముంచెత్తిన జలప్రళయం.. 359కు చేరిన మృతుల సంఖ్య నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్‌ ప్రాం...Read More

మేయర్ ఉమారాణిని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ఆగస్టు 27, 2026
  మేయర్ ఉమారాణిని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీ (49వ డివిజన్)లో ...Read More

SIR సవరణపై గ్రామసభలు.. ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

ఆగస్టు 27, 2026
  SIR సవరణపై గ్రామసభలు.. ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జిల్లా ప్రతినిధి: SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో...Read More

బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి

ఆగస్టు 26, 2026
బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి మర్రికుంట: బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతూ కాలనీవాసులు గౌరవ ఎమ...Read More

యాడారం, శివరామిరెడ్డిపల్లిలో ఘనంగా స్వాగత తోరణం భూమి పూజ

ఆగస్టు 26, 2026
  బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి బీబీపేట: కామన్‌ స్వాగత తోరణం నిర్మాణానికి యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల ఉ...Read More

ఓనం పండగ సందర్భంగా తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ప్రత్యేక దర్శనం

ఆగస్టు 25, 2026
  ఓనం పండగ సందర్భంగా తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ప్రత్యేక దర్శనం శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వ...Read More

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు 21 మంది అధ్యాపకుల ఎంపిక

ఆగస్టు 25, 2026
  జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు 21 మంది అధ్యాపకుల ఎంపిక న్యూఢిల్లీ: ఉన్నత విద్యా విభాగంలో దేశవ్యాప్తంగా 21 మంది అధ్యాపకులు ప్రతిష్ఠాత్మక జాతీయ ఉ...Read More

వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

ఆగస్టు 25, 2026
వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం, ఆగస్టు 25: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక...Read More

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి

ఆగస్టు 24, 2026
  సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ జీవనాడిగా ఉన్న సింగరేణి...Read More
Blogger ఆధారితం.