కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి


నిజామాబాద్‌లో హత్యకు గురైన పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం ప్రకటించింది.

📌 ముఖ్య వివరాలు:

  • ప్రమోద్ కుటుంబానికి రూ. 1 కోటి నష్టపరిహారం మంజూరు
  • పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌ నుంచి రూ. 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ. 16 లక్షల ఎక్స్‌గ్రేషియా
  • కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయింపు
  • కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి

🔹 ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
🔹 కానిస్టేబుల్‌ ప్రమోద్‌ విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
🔹 కుటుంబానికి అండగా నిలుస్తామని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.