30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ అమర్ సింగ్‌

30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ అమర్ సింగ్‌


రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని హిమాయత్‌సాగర్‌ సెక్షన్‌లో గల గంధంగూడ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సహాయక ఇంజనీరు అమర్‌ సింగ్‌ అవినీతికి పాల్పడ్డాడు. ఎ.ఆర్‌.సి.కె. ప్రాజెక్ట్స్‌ అపార్ట్‌మెంట్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడానికి ఫిర్యాదుదారుని నుండి ₹30,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా (ACB) అధికారుల చేతికి చిక్కాడు.

అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

🔹 ప్రజలకు విజ్ఞప్తి:
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా, వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు కాల్‌ చేయండి.
అలాగే

  • WhatsApp: 9440446106
  • Facebook: Telangana ACB
  • X (Twitter): @TelanganaACB
  • Website: acb.telangana.gov.in

📢 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.